News

అలాంటి హృదయాన్ని కలచివేసే ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వదిన తన సొంత మరదలిని, మరో వ్యక్తితో కలిసి, భూమి మరియు నగదు కోసం హతమార్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిరకాల స్నేహితులు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృ ...
ఈ ఘటనలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల, అందులో ప్రయాణిస్తున్న మూడు మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ...
తిరుమల కొండపై భక్తుల రద్దీతో పాటు వాహనాల తీవ్ర రద్దీకి చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యాచరణ ...
ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 5,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ఇంటర్వ్యూలు, ప్రొఫైల్ స్క్రీనింగ్ ...
ఈ రోజు (ఏప్రిల్ 21) సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని అన్ని వైన్స్ షాపులు, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ...
రాష్ట్రవ్యాప్తంగా నుండి పెద్ద సంఖ్యలో రైతులు హాజరవ్వనున్నారు. ఈ మహోత్సవం ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడమే కాక, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకుంటారని అధికారులు ఆశాభావం ...
రాజకీయ విమర్శలను వ్యక్తిగత దూషణలుగా అభివర్ణించడం సరికాదని, విమర్శలకు ప్రతిస్పందన రాజకీయ పరిధిలో ఉండాలంటూ న్యాయస్థానం ...
ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వద్దే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ ...
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుంకాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న చైనా దిగుమతులు కొన్నింటిపై ఇప్పుడు సుంకం 245 శాతానికి ...
ఈ నేప‌థ్యంలో తాజాగా వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో పలు చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది ...
సాగునీటి కాలువల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌ ప్రజలు హిందూ మంత్రిపై దాడికి ...