News
గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ అన్నారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీయే ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వాటికన్ సిటీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ...
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో మహిళ. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్పై తీసుకున్న చర్యలపై అక్కడి పౌరులు స్పందిస్తూ..తమ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జోకులు ...
లండన్ పర్యటన సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ...
జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై కూటమి సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న పాక్ జాతీయులు తక్షణమే దేశం వీడాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
IPL 2025: ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం విజయాల కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఎదురైంది.
అక్రమ బంగారం తరలించిన కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ ఎస్ విశ్వనాథ్ శెట్టి ...
భారాస రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ...
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar master) తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. పలు కాంట్రవర్సీల ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results