News

చెన్నై సూపర్‌కింగ్స్‌ పరాజయపరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ ధోని నిస్సహాయతను వ్యక్తం చేశాడు. అయిదారుగురు ...
పాక్‌ యువతితో రాజస్థాన్‌ యువకుడికి నిశ్చయమైన వివాహం పలు కారణాలతో ఆగుతూ వచ్చి ఈ నెలాఖరున ముహూర్తం నిర్ణయించగా.. పహల్గాం ...
సివిల్‌ సర్వీసెస్‌-2024 ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాల విజేతలు మంచి మార్కులే సాధించారు. సివిల్స్‌ ర్యాంకర్ల మార్కులను యూపీఎస్సీ ...
సినిమాలకు యానిమేషన్‌ పేరుతో జరిగిన స్కామ్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కూడా ఉన్నారు.
ఉరవకొండ పట్టణంతోపాటు మండల వ్యాప్తంగా కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉంది. అవి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఆత్మకూరు మండలానికి చెందిన గుత్తేదారు రూ.8.60 లక్షల విలువైన పనులు చేశారు. బిల్లుల కోసం అధికారులను సంప్రదించగా.. రూ.లక్ష డిమాండ్‌ చేశారు. కుమారుడి గుండె చికిత్సకు అప్పుగా తెచ్చి పెట్టుకున్న డబ్బుల్ని అధ ...
వైకాపా హయాంలో కీలక వ్యక్తులుగా చలామణి అయి.. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినవారు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారు. విజయవాడలోని ...
విడపనకల్లు మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కాజేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు.
న్యూస్‌టుడే, రాజానగరం : రైతుల నుంచి గ్రామీణుల వరకు ప్రతి ...
ఇటీవల వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో సూర్యాపేట ప్రతిభ జూనియర్‌ కళాశాలకు చెందిన పల్లెపంగు వసంత్‌కుమార్‌ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను 996 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచాడు.
తిరుపతి జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు రెండు రోజుల నుంచీ మిట్ట మధ్యాహ్నం ఎండలో పనులు చేస్తూ.. అస్వస్థతకు గురై కన్నుమూశాడు.
పోలవరం ప్రాజెక్టును 45 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 85 వేల కుటుంబాలకు పైగా పునరావాస ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంటుందని, అదే 41 ...