News

ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో విరాట్‌ రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్‌ కూడా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 19 ప్లేయర్‌ ...
సాక్షి, ప్రకాశం జిల్లా: బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్‌ ఆడుతుండగా పిడుగుపడి గోషిపోతల ...
గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగం బాగా పెరిగిపోయింది.
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం ఆయన సొంత ఇంటిలో రక్తమడుగులో పడి ఉన్నారు. 68 ఏళ్ల ఓం ప్రకాష్.. పడి ఉన్న ఫ్లోర్ అంతా రక్తంతో నిండిపోయింది.
సాక్షి, హైదరాబాద్‌: కంచె గచ్చిబౌలి భూముల వ‍్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంల ...
టెక్నాలజీ పెరుగుతోంది. మనం రోజూ చూస్తున్న వస్తువుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్మార్ట్‌ క్రిస్టల్‌ షాండ్లియర్‌ ఫ్యాన్‌, కేబుల్‌ ఫ్యాన్‌ వంటివి అందుబాటులోకి వచ్చాయి.
తాజాగా జరిగిన ఘటనలో తన పేరున ఇల్లు రాసివ్వాలని భార్య పట్టుబట్టడంతో పాటు బంధువుల్ని తీసుకొచ్చి నానా రకాల హింస పెట్టడంతో ప్రాణాలు తీసుకున్నాడు భర్త. భార్య నుంచి వేధింపుల్ని తట్టుకోలేక చివరకు ...
అనుష్కా శర్మ చెల్లెలు, విరాట్‌ కోహ్లీ మరదలు అయిన రుహానీ శర్మ చేసినవే తక్కువ సినిమాలు అయితే, అందులో హిట్‌ అయిన వి రెండు మాత్రమే! కాని, సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌ సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది.