News

అమరావతి: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎల్లుండి (బుధవారం) పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది ఏపీ ఎస్ఎస్ సీ బోర్డు. బుధవారం ఉదయం గం. 10ల.కు పదో తరగతి పరీక్షా ఫలితాలను వ ...
ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): వక్ఫ్‌ సవరణ చట్టంపై బీఆర్‌ఎస్‌ వైఖరి ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ...
సాక్షి, హైదరాబాద్‌: కంచె గచ్చిబౌలి భూముల వ‍్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంల ...
రాజన్న సిరిసిల్ల జిల్లా: బ్లాక్ మెయిలింగ్ యూట్యూబ్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. బ్లాక్ మెయిలింగ్ యూట్యూబ్ చానళ్ల వల్ల మొత్తం జర్ ...
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య ఉదంతం ఇప్పటికే సంచలనంగా మారితే, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిపై విచక్షణా రహితంగా దాడి ...
జపాన్‌కు చెందిన డైఫుకు కో., లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Daifuku Intralogistics India) తెలంగాణలోని హైదరాబాద్‌లో అత్యాధునిక తయారీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ ...
హైదరాబాద్‌,సాక్షి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాజ్‌ కేసిరెడ్డిని ఏపీ సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సిట్‌ విచారణకు హాజరయ్యేందుకు దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ...
బెంగళూరు: ఓ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన వ్యక్తి దారుణంగా హత్య గావించబడటం చాలా విచారకరం. అది కూడా భార్య, కూతురు కలిసి చేసిన మాస్టర్ ప్లాన్ కు బలికావడం ఇంకా దురదృష్టకరం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ...
మహేశ్వరం: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై సోమవారం మండల కేంద్రంలోని కాకి ఈశ్వర్‌ ఫంక్షన్‌ హాలులో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు మహేశ్వరం తహసీల్దార్‌ సైదులు ఆదివా ...
విరాట్‌ నిన్ననే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలిచి రోహిత్‌ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్‌ విరాట్‌ను వెనక్కు నెట్టి హోల్‌ అండ్‌ సోల్‌గా భారత్‌ తరఫున ...
ఎర్రగుంట్ల (జమ్మలమడుగు) : రైల్వే లోకో పైలెట్‌ అండ్‌ గాడ్స్‌ ఎనిమిది గంటల ప్రయాణం చేసి ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు రైల్వే ఏడీఆర్‌ఎం సుధ ...
దేశంలో బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరాయి. భారత లైవ్‌ మార్కెట్‌లో సోమవారం సాయంత్రానికి (April 21) తులం బంగారం ధర రూ. లక్షను తాకినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల బంగారం రూ.2,350 ...