News

కాళేశ్వరం కార్పొరేషన్‌ ఎండీ భూక్యా హరిరామ్‌పై అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
కోల్‌కతాతో మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములకలచెరువు మండలంలోని పెద్దచెరువులో మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
స్టీలు గిన్నెలు శుభ్రంగా ఉన్నప్పుడు తళతళలాడుతూ ఎంత మంచి లుక్‌ని ఇస్తాయో; వాటి మీద గీతలు పడినా లేదా వాటిని సరిగ్గా శుభ్రం ...
ఫుడ్‌ను మెడిసిన్‌గా, కిచెన్‌ను ఫార్మసీగా భావించాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే పదేళ్లకు ఏం కావాలో ఇప్పుడే ...
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల ...
ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన ప్రకటనపై జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ ...
షేర్‌ మార్కెట్‌ పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. ఏకంగా రూ.12 కోట్లు కాజేసి పరారయ్యాడు. ఈ వ్యవహారం కడప జిల్లాలో చోటు ...
పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు ముగిశాయి. వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత ...
ఇరాన్‌ (Iran)లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. తీరప్రాంత నగరమైన బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది.
శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలను కట్టడి చేసేందుకు కష్టపడి పని చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. జిల్లా రూపురేఖలు మార్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అధిక బరువు.. ఏ వయసు వారైనా సరే.. చాలామంది అంగీకరించలేని విషయమిది అయితే ఎంత వద్దనుకున్నా.. 40 దాటాక చాలామంది మహిళలు క్రమంగా ...