News

తన డ్రీమ్‌ ప్రాజెక్టు ‘మహాభారతం’పై ప్రశ్న ఎదురవగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించారు. నాని గురించి ఏం చెప్పారంటే ...
భారాస అధినేత కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
తిరుమలలో మే 1 నుంచి సిఫార్సు లేఖల బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.
ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న ఎలాన్‌ మస్క్‌.. అమెరికా రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ విలన్‌ నంబర్‌ 1 అని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.
సదాశివనగర్‌లో నిర్వహించిన తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆరో తరగతిలో ప్రవేశానికి  325 మంది ...
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ...
సీతారామపురం బస్టాండ్ కూడలిలో కూటమి నాయకులు జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి  మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ ...
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 9 వికెట్ల తేడాతో ఘన ...
పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐనన్‌పల్లి వద్ద రెండు కార్లు ఢీ కొని ముగ్గురు అక్కడికక్కడే మృతి ...