News

కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే భానుడు ప్రతాపం ...
జిల్లాలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం స్పాట్‌లుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు.
ఇంటర్‌ వార్షిక పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. మార్చిలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలవగా ...
జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్‌ ప్రాంతంలో కొందరు మంగళవారం తెల్లవారుజామున బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను ...
వడ్లను కాంటా చేయడంలేదని, కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదంటూ కోటగిరి మండలం ఎత్తొండ, రామారెడ్డి మండలం ...
ఇంటర్‌ ఫలితాల్లో వాగ్దేవి జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్ర భంజనం సృ ష్టిస్తూ విజయకేతనం ఎగరవేశారని ఆ కళాశాల కరస్పాండెంట్‌ ...
మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22: ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ జూనియర్‌ కళాశాల విద్యార్థులు అద్భుత విజయం సాధించారని యాజమాన్యం ...
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రిషి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలు సాధించి పాలమూరు విద్యాఖ్యాతిని పెంచారని ఆ కళాశాల ...
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిశీలకులు సహా సామాన్యుల వరకు అందరి చూపు ఇప్పుడు ఎల్కతుర్తి సభపైనే ఉన్నది. తెలంగాణ ఇంటి ...