News

బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల్లో భారీ కొనుగోళ్లతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్ లోనూ లాభాల్లో ...
సాక్షి, హైదరాబాద్‌: కంచె గచ్చిబౌలి భూముల వ‍్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంల ...
రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ‘పోతులరాజు పుష్పాలంకారణ మహోత్సవం’లో ...
వాషింగ్టన్‌: అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ...
విరాట్‌ నిన్ననే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలిచి రోహిత్‌ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్‌ విరాట్‌ను వెనక్కు నెట్టి హోల్‌ అండ్‌ సోల్‌గా భారత్‌ తరఫున ...
ఫిక్సింగ్‌కు యత్నించిన గుర్మీత్‌ సింగ్‌ భమ్రా అనే వ్యక్తిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిషేధం విధించింది. అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం! అయ్యో! ఆగండయ్యా! అది ...
దసరా విలన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలతో ఆయనపై మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ చర్యలకు తీసుకునేందు సిద్ధమైనట్లు ...
రాయచూరు రూరల్‌: అకాల వర్షాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వేల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం జరిగింది. రాయచూరు, యాదగిరి, కలబురిగి జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురుగాలులు, వ ...
అమరావతి: తాను రేపు (మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్‌ కసిరెడ్డి వెల్లడించారు. రేపు మధ్యాహ్నం గం. 12:00ల,కు సిట్ ఆఫీసుకు వస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు.
బాన్సువాడ : ఫ్రూట్‌ సలాడ్‌ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి రూ. లక్ష నగదును పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి శనివారం బాన్సువాడల ...
చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని బెంగళూరు– హైదరాబాద్‌ హైవేలో లింగశెట్టిపురం వద్ద కంటైనర్‌ లారీ అదుపుతప్పి బైక్‌ మీద పడింది. ఈ దుర్ఘటనలో స్థానిక బండహళ్లికి చెందిన వెంకటేశ్‌ (40), కూతురు దీక్ష (4) దుర్మ ...
కామారెడ్డి అర్బన్‌: బ్రహ్మకుమారి చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ దాది రతన్‌ మోహిని సేవలు ప్రశంసనీయమని బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి జయ దిదీ అన్నా ...