News

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరీంనగర్​ లో పర్యటించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలను ఎవరు ...
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. ఆదివారం (ఏప్రిల్ 20) కాన్పూర్ లో టేకాఫ్ అయిన కొద్ది ...
వారిద్దరు అధికార పార్టీ నేతలు.. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎంపీ.. తండ్రీ కూతుళ్లు కూడా.. తండ్రి కడియం శ్రీహరి స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గానికి ఎమ్మెల్యే.. ఆయన కుమార్తె కావ్య వరంగల్​ పార్లమెంట్​ సభ్యురాల ...
ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. 44 సంవత్సరాల క్రితం జరిగిన దురదృష్టకర సంఘటన అమరవీరుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అటవీఅధికారులు సంయమనం పాటించాలంటూ..
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక విజయాన్ని అందుకుంది. ఆదివారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 ...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ...
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు మహోత్సవ వేడుకలకు నిజామాబాద్​ నగరం రెడీ అవుతోంది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు ...
సీఎంఆర్​ఎఫ్​తో పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే రోహిత్​రావు అన్నారు. శనివారం మెదక్​ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ...
మానవులు సక్రమ మార్గంలో నడవడానికి సుగుణాలు కలిగి ఉండాలంటారు పెద్దలు. ఏది సుగుణం, ఏది దుర్గుణం అంటే.. ఇతరులకు హాని చేయని ...
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీఆ‌‌ర్‌‌‌‌జేసీ సెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.
బీజేపీకి కేటీఆర్​కట్టుబానిసలా పనిచేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్ ఆరోపించారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేండ్ల ...
సిటీలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అబిడ్స్ లో నిర్మాణంలో ఉన్న నార్త్​స్టార్​కు చెందిన 20 అంతస్తుల భవనం వద్ద భారీ క్రేన్ కూలిన సంగతి తెలిసిందే. క్రేన్ పక్కనే ఉన్న ఓ భవనంపై పడటంతో పై అంతస్ ...